వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు వివాహాలకు హాజరవుతున్నారు. శుక్రవారం సాయంత్రం తునిలో జరిగిన శంఖవరం డిప్యూటీ తహశీల్దార్ వివాహానికి హాజరయ్యారు. అలాగే అదేరోజు రాత్రి పిఠాపురంలో ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన భద్రతా సిబ్బంది వివాహానికి హాజరయ్యారు. మరోవైపు ఎమ్మెల్సీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వివరించారు. కాకపోతే ఇంతవరకు ఎమ్మెల్సీని అరెస్ట్ చేయకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BUSXhmE
https://ift.tt/npKArBx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment