Sunday, 22 May 2022

ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్: ఏడాదిలో 300 రోజులకుపైగా అప్పులు చేస్తున్నాయి!

న్యూఢిల్లీ: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు దేశంలో అనేక రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందిస్తున్న ఉచిత పథకాలు కూడా అప్పులు పెరిగేందుకు కారణమవుతున్నాయి. కాగా, అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ(ఎస్‌డీఎఫ్), వేస్ అండ్ మీన్స్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CJAVv6n
https://ift.tt/npKArBx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour