Saturday, 21 May 2022

యూపీ నుంచి రాజ్య‌స‌భ‌కు \"మైహోం\" జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు??

మైహోం అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి భార‌తీయ జ‌న‌తాపార్టీ కోటాలో రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కాబోతున్నార‌నే వార్త‌లు ఇటు తెలంగాణ‌లో, అటు ఢిల్లీలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఇటీవ‌లే న‌లుగురు స‌భ్యులు రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. తాను అవ‌స‌ర‌మైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వం తీసుకుంటాన‌ని, త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని జూప‌ల్లి కోరిన‌ట్లు వార్త‌లు వచ్చాయి. అయితే అనేక ర‌కాల స‌మీక‌ర‌ణాల దృష్యా జూప‌ల్లి ఎంపిక జ‌ర‌గ‌లేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Xpi8sj3
https://ift.tt/npKArBx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour