Friday, 27 May 2022

సీఎం జగన్ ను అడ్డుతొలిగించే కుట్ర - మంత్రి నాగార్జున సంచలనం : మహానాడులో వ్యాఖ్యలపై..!!

ఏపీ మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ఒక వైపు.. టీడీపీ మహానాడు మరోవైపు. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. విమర్శలు - ప్రతివిమర్శలతో హోరెత్తుతోంది. ఇదే సమయంలో మంత్రి మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేసారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం అడ్డురోడ్డు జంక్షన్‌లో మంత్రి నాగార్జున మహానాడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/O64yuac
https://ift.tt/fSsD9V1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour