Friday, 27 May 2022

మహానాడులో ఏడుపు తీర్మానాలు; నాలుకా తాటిమట్టా? ఉన్మాది చంద్రబాబు: ఏకిపారేసిన సాయిరెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతుంటే వైసిపి నేతలు సైతం తీవ్ర స్థాయిలో చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదం చేస్తే, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/uDR3hFA
https://ift.tt/fSsD9V1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour