Friday, 27 May 2022

టీడీపీలో ఆ సీనియర్లకు షాక్ - లోకేష్ వ్యాఖ్యలతో : కొత్త వ్యూహాలు - సంస్కరణలు..!!

టీడీపీ మహానాడు వేళ..ఆ పార్టీ సీనియర్లలో కలకలం మొదలైంది. పార్టీ ముఖ్యనేత..చంద్రబాబు తనయుడు లోకేష్ పార్టీలో తీసుకొచ్చే మార్పుల పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీలో వరుసగా మూడు సార్లు ఓడిన నేతలకు సీటు కేటాయించకూడదనే ప్రతిపాదన మరోసారి తెర మీదకు తెచ్చారు. గతంలోనే పార్టీలో ఇటువంటి చర్చ సాగింది. అయితే,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/tBLmuWO
https://ift.tt/fSsD9V1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour