Friday, 27 May 2022

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ ఎన్టీఆర్ - సోదరుడుతో కలిసి నివాళి : కుటుంబ సభ్యులంతా..!!

టీడీపీ వ్యవస్థాపకులు..మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఎన్టీఆర్ జన్మదినం కావటంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ .. సోదరుడు కళ్యాణ రాంతో కలిసి నివాళి అర్పించారు. తెల్లవారు జామునే ఘాట్ వద్దకు సోదరులు ఇద్దరూ తాతకు నివాళి అర్పించి ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/F92aISA
https://ift.tt/fSsD9V1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour