Saturday, 28 May 2022

మహారాష్ట్రలో సబ్ వేరియంట్ కేసు.. మరింత ఆందోళన

దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వస్తూనే ఉన్నాయి. తొలుత తెలంగాణలో రాగా.. తర్వాత మిగతా రాష్ట్రాల్లో వస్తున్నాయి. మహారాష్ట్రలో బీఏ 4 వేరియంట్ నాలుగు కేసులు... బీఏ 5 వేరియంట్ 3 కేసులు మహారాష్ట్రాలో వెలుగుచూశాయి. అయితే అందరికీ మైల్డ్్ సింప్టమ్స్ కనిపించాయి. ఏప్రిల్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. సౌతాఫ్రికా, ఇతర దేశాల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Kifa1IW
https://ift.tt/fSsD9V1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour