Saturday, 28 May 2022

ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మళ్లీ ఎక్కువవుతున్నాయి. పక్కా సమాచారంతో భద్రతా దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇవాళ బలగాలకు- ఉగ్రవాదులకు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అనంత్ నాగ్‌లో ఉగ్రవాదులు- భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిద్దరూ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు అనుబంధంగా ఉన్నారని గుర్తించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LviPusk
https://ift.tt/fSsD9V1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour