ఇప్పుడు ప్రపంచాన్ని కొత్త వ్యాధి కలవరపెడుతుంది. ఇరాక్ దేశంలో పెరుగుతున్న కాంగో ఫీవర్ ప్రపంచవ్యాప్త ఆందోళనకు కారణంగా మారింది. కరోనా ఉధృతి కాస్త తగ్గింది అని ఊపిరి తీసుకుంటున్న జనాలకు ఓవైపు మంకీ పాక్స్ ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు కాంగో ఫీవర్ కొత్తగా కలకలం రేపుతుంది. తాజాగా ఇరాక్ దేశంలో కాంగో ఫీవర్ తో ప్రజలు మృత్యువాత పడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/E8dHqux
https://ift.tt/napJOPX
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment