Sunday, 29 May 2022

వివేకా హ‌త్య‌కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిపై భారీ స్కెచ్‌?

అజాత శ‌త్రువుగా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిపై ప్ర‌త్య‌ర్థులు భారీ స్కెచ్ వేసిన‌ట్లుగా తెలియ‌వ‌స్తోంది. అప్రూవ‌ర్‌గా మారిన‌ప్ప‌టి నుంచి త‌న ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేద‌ని, భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ద‌స్త‌గిరి పోలీసుల‌ను కోరుతున్నారు. అయితే ఇప్పుడు ద‌స్త‌గిరిపై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం చూస్తుంటే ఇదంతా ఒక ప‌థ‌కం ప్ర‌కారం జ‌రుగుతోందంటూ న్యాయ‌నిపుణులు విశ్లేషిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/tZsvpKk
https://ift.tt/napJOPX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour