Monday, 30 May 2022

వర్ష బీభత్సం: ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు.. దెబ్బతిన్న కార్లు

ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జమ మసీదు ప్రాంతంలో ఓ బాల్కనీ కూలింది. దీంతో 50 ఏళ్ల వ్యక్తి పడి పోయి చనిపోయాడు. ఉత్తర ఢిల్లీలో 65 ఏళ్ల వృద్దుడు కూడా చనిపోయాడు. జమ మసీదు మిడిల్ డోమ్ ఫైనల్ కూడా కూలింది. ఉరుములతో నష్టం వాటిల్లింది. దీంతో ముగ్గురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/C8dqklW
https://ift.tt/napJOPX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour