Tuesday, 17 May 2022

ఉప రాష్ట్రపతి సహా - పెద్దల సభలో కొత్త ఈక్వేషన్ : సీఎం జగన్ నిర్ణయంతో..!!

రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగింది. రాష్ట్రం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులే ఇప్పుడు సభలో కొనసాగనున్నారు. అయితే, ఇదే సమయంల మరో అరుదైన సందర్భం చోటు చేసుకుంటోంది. వైసీపీ నుంచి తాజాగా నలుగురు అభ్యర్దులను సీఎం జగన్ ఖరారు చేసారు. అందులో విజయ సాయిరెడ్డికి రెన్యువల్ కాగా.. బీదా మస్తాన రావు.. తెలంగాణ ప్రాంతానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4Myw0ZD
https://ift.tt/lZbTLED

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour