Tuesday, 17 May 2022

చిదంబరం.. కర్మ బూమరాంగ్ అవుతుంది; అకృత్యాలకు మూల్యం తప్పదు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సిబిఐ అధికారులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ఇళ్లపై సోదాలు నిర్వహించిన ఘటన నేపథ్యంలో పలువురు చిదంబరం ను టార్గెట్ చేస్తున్నారు. అందులో ఏపీ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చిదంబరం పై సంచలన ఆరోపణలు చేశారు. చిదంబరాన్ని ఓ ఆర్థిక ఉగ్రవాదిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఆయనను తక్షణం అరెస్టు చేయాలంటూ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CK0fmcX
https://ift.tt/lZbTLED

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour