Tuesday, 17 May 2022

వారికి రక్షణ కల్పించండి.. గుంటూరు ఎస్పీకి అచ్చెన్నాయుడు లేఖ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, తెలుగుదేశం పార్టీని అభిమానిస్తూ జగన్ సర్కార్ పై వ్యాఖ్యలు చేస్తున్న వారిపై దాడులు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కిన దళిత మహిళ వెంకాయమ్మ ఇంటిపై దాడి చేసి, ఆమెను బెదిరించిన ఘటనపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గుంటూరు ఎస్పీ కి లేఖ రాశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zT2GSFk
https://ift.tt/lZbTLED

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour