తిరుపతిలో గంగమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. రాయలసీమలోనే అతి పెద్ద జాతరగా దీన్ని భక్తులు అభివర్ణిస్తారు. తిరుమల కొండపై వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వరస్వామివారికి గంగమ్మ తల్లి చెల్లెలు అవుతుంది. తొమ్మిదిరోజులపాటు జరిగే ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంలో వెళ్లి అమ్మను దర్శించుకుంటారు. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీ వెంకటేశ్వరస్వామివారి వేషధారణలో వెళ్లి గంగమ్మ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wP5hlEY
https://ift.tt/TdRpqbm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment