Sunday, 15 May 2022

వెంక‌టేశ్వ‌ర‌స్వామివారి వేషంలో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి

తిరుప‌తిలో గంగ‌మ్మ జాత‌ర అత్యంత వైభ‌వోపేతంగా జ‌రుగుతోంది. రాయ‌ల‌సీమ‌లోనే అతి పెద్ద జాత‌ర‌గా దీన్ని భ‌క్తులు అభివ‌ర్ణిస్తారు. తిరుమ‌ల కొండ‌పై వేంచేసియున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామివారికి గంగ‌మ్మ త‌ల్లి చెల్లెలు అవుతుంది. తొమ్మిదిరోజుల‌పాటు జ‌రిగే ఈ జాత‌ర‌లో భ‌క్తులు రోజుకో వేషంలో వెళ్లి అమ్మ‌ను ద‌ర్శించుకుంటారు. అలాగే తిరుప‌తి ఎంపీ గురుమూర్తి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామివారి వేష‌ధార‌ణ‌లో వెళ్లి గంగ‌మ్మ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wP5hlEY
https://ift.tt/TdRpqbm

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour