పాకిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. బాంబు పేలుడుో కరాచీ ఖారదర్ ప్రాంతం దద్దరిల్లింది. బోల్టన్ మార్కెట్ వద్ద సోమవారం పేలుడు సంభవించింది. పేలుడులో ఒకరు చనిపోగా.. మరో 12 మందికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వ్యక్తి మహిళ అని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన తర్వాత భారీగా శబ్దం వినిపించింది. దీంతో అక్కడికి పోలీసులు, అధికారులు చేరుకున్నారు. {image-pakblast-1652725327.jpg
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/9kSVNu5
https://ift.tt/0RfLM2b
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment