Monday, 16 May 2022

పాకిస్థాన్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 12 మందికి గాయాలు

పాకిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. బాంబు పేలుడుో కరాచీ ఖారదర్ ప్రాంతం దద్దరిల్లింది. బోల్టన్ మార్కెట్ వద్ద సోమవారం పేలుడు సంభవించింది. పేలుడులో ఒకరు చనిపోగా.. మరో 12 మందికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వ్యక్తి మహిళ అని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన తర్వాత భారీగా శబ్దం వినిపించింది. దీంతో అక్కడికి పోలీసులు, అధికారులు చేరుకున్నారు. {image-pakblast-1652725327.jpg

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/9kSVNu5
https://ift.tt/0RfLM2b

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour