తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన పై, తుక్కుగూడలో నిర్వహించిన సభపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వచ్చారు.. తిన్నారు.. తాగారు.. వెళ్లారు అంటూ అమిత్ షా టూర్ పై సెటైర్లు వేశారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/vJS0O8m
https://ift.tt/TdRpqbm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment