Sunday, 29 May 2022

మూడేళ్లు ముగిసింది - 2024 కోసం సీఎం జగన్ కొత్త వ్యూహాలు : సంక్షేమం - సామాజిక న్యాయం అస్త్రాలుగా..!!

జగన్ అనే నేను...అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి మూడేళ్లు పూర్తయింది. 3,648 కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా ప్రతీ గ్రామాం.. ప్రతీ వర్గం ప్రజల్లో తన పైన నమ్మకం కల్పించి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీని రాజకీయంగా దారుణంగా దెబ్బ కొట్టి 51 శాతం ఓటింగ్ తో.. 151 సీట్లతో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/f0cmi9Z
https://ift.tt/napJOPX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour