Tuesday, 17 May 2022

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి జ‌వ‌స‌త్వాలు క‌లిగించేందుకు ఆ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న శైల‌జానాథ్ ప్రెస్‌మీట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అంత‌కు ముందున్న ర‌ఘువీరారెడ్డి కూడా అలాగే ఉండ‌టంతో పీసీసీ చీఫ్‌ను మార్చి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాల‌ని అధిష్టానం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qa26h3o
https://ift.tt/0RfLM2b

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour