ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కలిగించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ ప్రెస్మీట్లకే పరిమితమవుతున్నారు. అంతకు ముందున్న రఘువీరారెడ్డి కూడా అలాగే ఉండటంతో పీసీసీ చీఫ్ను మార్చి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qa26h3o
https://ift.tt/0RfLM2b
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment