Monday, 16 May 2022

ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న భారత్ గోధుమ ఎగుమతులపై నిషేధం: పునరాలోచించాలన్న జీ-7దేశాలు!!

శనివారం గోధుమ ఎగుమతులపై భారతదేశం నిషేధం అంతర్జాతీయ ధరలను దాదాపు 6 శాతం పెంచింది. మనదేశంలో ప్రభుత్వ నిర్ణయంతో వివిధ రాష్ట్రాల్లో ధరలు ఒక్కసారిగా 4-8 శాతం పడిపోయాయి. రాజస్థాన్‌లో క్వింటాల్‌కు రూ. 200-250, పంజాబ్‌లో క్వింటాల్‌కు రూ. 100-150 పలకగా ఉత్తరప్రదేశ్‌లో క్వింటాల్‌కు రూ. 100 ధర పలికింది..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/iutnG4B
https://ift.tt/0RfLM2b

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour