శనివారం గోధుమ ఎగుమతులపై భారతదేశం నిషేధం అంతర్జాతీయ ధరలను దాదాపు 6 శాతం పెంచింది. మనదేశంలో ప్రభుత్వ నిర్ణయంతో వివిధ రాష్ట్రాల్లో ధరలు ఒక్కసారిగా 4-8 శాతం పడిపోయాయి. రాజస్థాన్లో క్వింటాల్కు రూ. 200-250, పంజాబ్లో క్వింటాల్కు రూ. 100-150 పలకగా ఉత్తరప్రదేశ్లో క్వింటాల్కు రూ. 100 ధర పలికింది..
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/iutnG4B
https://ift.tt/0RfLM2b
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment