Tuesday, 17 May 2022

బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

సుందర కశ్మీరం మరోసారి ఉలిక్కిపడింది. బారాముల్లా జిల్లాలో పేలుడు జరిగింది. అక్కడ కొత్తగా వైన్ షాపు ఓపెన్ అయ్యింది. దివాన్ బాగ్ వద్ద మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మిలిటెంట్ గ్రనేడ్ విసిరాడు. దీంతో ఒకరు చనిపోయారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వ్యక్తి రంజిత్ సింగ్ అని.. అతనిది రాజౌరి అని పోలీసులు చెబుతున్నారు. అతను గారిసన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sFYnQVi
https://ift.tt/ZIgaDqM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour