పైకి బానే ఉన్నా.. లోన కుళ్లు, కుతంత్రంతో ఉంటుంది చైనా.. డ్రాగన్ వైఖరిని కనిపెట్టడం కష్టమే. ఇక భారత్ విషయానికి వస్తే మాత్రం మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. దానికి ఇండియన్ ఆర్మీ తగినరీతిలో సమాధానం చెబుతుంది. ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ నూతన చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. సైన్యం వైఖరిని స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MZp5fF2
https://ift.tt/O0ZrSNP
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment