Sunday, 1 May 2022

అంగుళం భూమి కూడా వదులుకోం: ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే

పైకి బానే ఉన్నా.. లోన కుళ్లు, కుతంత్రంతో ఉంటుంది చైనా.. డ్రాగన్ వైఖరిని కనిపెట్టడం కష్టమే. ఇక భారత్ విషయానికి వస్తే మాత్రం మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. దానికి ఇండియన్ ఆర్మీ తగినరీతిలో సమాధానం చెబుతుంది. ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ నూతన చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. సైన్యం వైఖరిని స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MZp5fF2
https://ift.tt/O0ZrSNP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour