Sunday, 1 May 2022

విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా ఈదురు గాలులు.. కుదునకు గురైన ప్లైట్, 40 మందికి..

స్పైస్ జెట్ విమానంలో ఒక కుదుపునకు గురయ్యింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో గల గుర్గాపూర్ నజ్రుల్ ఇస్లాం ఎయిర్ పోర్టులో జరిగింది. అయితే అక్కడ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో క్యాబిన్ లాగేజీ ఫ్లైయర్స్‌పై పడింది. దీంతో విమానంలో ఉన్న 40 మంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/eGC8pdc
https://ift.tt/O0ZrSNP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour