Sunday, 1 May 2022

అక్రమంగా అంబులెన్స్‌లో తరలిస్తుండగా పేలిన సిలిండర్.. 13 ఆవులు సజీవదహనం: రాజా సింగ్ ఆగ్రహం

నిజామాబాద్: రాష్ట్రంలో ఆవుల అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఓ అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులకు చిక్కకుండా ఉండేందుకే దుండగులు ఆవులను.. మనుషులను తరలించే అంబులెన్స్ లో అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదవశాత్తు అంబులెన్స్‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OoH2P4C
https://ift.tt/O0ZrSNP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour