నిజామాబాద్: రాష్ట్రంలో ఆవుల అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఓ అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులకు చిక్కకుండా ఉండేందుకే దుండగులు ఆవులను.. మనుషులను తరలించే అంబులెన్స్ లో అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదవశాత్తు అంబులెన్స్కు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OoH2P4C
https://ift.tt/O0ZrSNP
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment