Sunday, 29 May 2022

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన టాటా ఏస్ వాహనం, 9 మంది మృతి

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని, తిరిగి రెంటచింతలకు వెళుతున్న ఓ టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/nTCfvAd
https://ift.tt/napJOPX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour