మహానాడు ద్వారా టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రధానంగా పార్టీ అధినేత చంద్రబాబు ఈ మహానాడు ద్వారా తిరిగి పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చేందుకు కొంత కాలంగా ప్రణాళికలు సిద్దం చేసారు. మహానాడుకు ముందే జిల్లాల్లో పర్యటనలు చేసారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ఇక, మహానాడు నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DUkyG4z
https://ift.tt/napJOPX
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment