Sunday, 29 May 2022

ఇక జిల్లాల్లోనే చంద్రబాబు - 10 నెలల కార్యాచరణ : జోష్ కంటిన్యూ - టార్గెట్ సీఎం జగన్..!!

మహానాడు ద్వారా టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రధానంగా పార్టీ అధినేత చంద్రబాబు ఈ మహానాడు ద్వారా తిరిగి పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చేందుకు కొంత కాలంగా ప్రణాళికలు సిద్దం చేసారు. మహానాడుకు ముందే జిల్లాల్లో పర్యటనలు చేసారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ఇక, మహానాడు నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DUkyG4z
https://ift.tt/napJOPX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour