Sunday, 29 May 2022

తాటతీస్తాం... మీసం మెలేసి బాలకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి జయరాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల సమరం కొనసాగుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, ప్రతిపక్ష టిడిపిని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తుంటే, రెండు రోజుల పాటు సాగిన మహానాడులో వైసీపీపై నిప్పులు చెరిగారు టిడిపి నేతలు. తాజాగా స్వర్గీయ నందమూరి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YKNPBlD
https://ift.tt/napJOPX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour