Wednesday, 6 April 2022

JEE Main 2022: తొలి సెషన్ పరీక్ష జూన్‌కు, రెండో సెషన్ జులైకి వాయిదా, రీషెడ్యూల్ ఇదే

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) మరోసారి రీషెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు జరగాల్సిన సెషన్ 1 పరీక్షలను జూన్ 20 నుంచి జూన్ 29 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక, మే 24 నుంచి 29 వరకు జరగాల్సిన రెండో సెషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Fec2ok0
https://ift.tt/3sWq49u

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour