Wednesday, 6 April 2022

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ టాప్: భారీగా పెట్టుబడులు, కరోనా సమయంలోనూ ఆకర్షించింది

అమరావతి: ఎవరూ ఊహించని విధంగా కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఏపీలోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఇందుకు నిదర్శనంగా ఇన్వెస్ట్‌ ఇండియా తాజాగా వెలువరించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులు నిలిచాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/I3EvMlr
https://ift.tt/3sWq49u

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour