Wednesday, 6 April 2022

నాడు ఎన్టీఆర్ - నేడు జగన్ : నేడే లాస్ట్ డే- మూకుమ్మడి రాజీనామా : సీఎం రూట్ మ్యాప్..!!

రాజీనామా లేఖలతో కేబినెట్ భేటీకి మంత్రులు. నేడే మంత్రులుగా చివరి రోజు. రాజకీయంగా ఏపీ ప్రభుత్వంలో కీలక పరిణామాలకు నేటి కేబినెట్ భేటీ వేదిక కానుంది. ఏపీ ప్రభుత్వంలో..అధికార పార్టీలో సమూల మార్పులకు రంగం సిద్దమైంది. పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సీఎం జగన్ నిర్ణయించారు. 2019 లో అధికారంలో వచ్చిన తరువాత ఏర్పడిన జగన్ తొలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Utl9Zvh
https://ift.tt/3sWq49u

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour