Wednesday, 20 April 2022

ప్రాంతీయ మండళ్లకు రంగం సిద్దం - సీనియర నేతలకు ప్రాధాన్యత : పాలనలో కీలకంగా..!!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మరో కీలక నిర్ణయం దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు..కేబినెట్ విస్తరణ.. ఇంఛార్జ్ మంత్రుల నియామకం.. పార్టీ జిల్లా అధ్యక్షులు - రీజనల్ కో ఆర్డినేటర్ల బాధ్యతల కేటాయింపు పూర్తి కావటంతో..ఇక, ఇప్పుడు ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు పైన నిర్ణయం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారంలోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Kg1iRsV
https://ift.tt/KYGLC5f

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour