న్యూఢిల్లీ: ప్రపంచ సంక్షేమం కోసం భారత్ పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మరోసారి భారత్ వైపు ప్రపంచం చూస్తోందని చెప్పారు. సిక్కుల మతగురువు తేగ్ బహుదూర్ 400వ జయంతి వేడుకల.. సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ హాజరై తేగ్ బహదూర్కు నివాళులర్పించారు. ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణెం(రూ. 400 నాణెం) విడుదల చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/w8R5tOa
https://ift.tt/KYGLC5f
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment