Wednesday, 20 April 2022

సీఎం జగన్ జిల్లా పర్యటనలు : పధకాలు - పార్టీ పైనా నేరుగా : ఇక..ప్రజల్లోనే ఉండేలా..!!

ముఖ్యమంత్రి జగన్ ఇక ప్రజల్లకి వెళ్లాలని నిర్ణయించారు. ఆయన వరుస జిల్లాల పర్యటనలకు కార్యాచరణ సిద్దం అవుతోంది. ఎంతో కాలంగా రచ్చబండ..పథకాల అమలు తీరును ప్రజల్లోనే సమీక్షించాలని సీఎం జగన్ భావించారు. అయితే, కరోనా కారణంగా రెండేళ్లుగా సాధ్యపడలేదు. ఇక, ఇప్పుడు 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం..ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేబినెట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hpmCkgQ
https://ift.tt/KYGLC5f

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour