Tuesday, 5 April 2022

ఉక్రెయిన్ పౌరుల హత్యపై విచారణ చేపట్టాలి - తక్షణమే ముగింపు పలకాలి : భారత్ డిమాండ్..!!

ఉక్రెయిన్ లో సాధారణ పౌరుల హత్యలను భారత్ ఖండించింది. ఈ హత్యల పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పైన స్వతంత్ర విచారణ అవసరమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ డిమాండ్ చేసింది. బూచా హత్యలపైన భారత శాశ్వత రాయబారి టి ఎస్‌ తిరుమూర్తి మాట్లాడారు.హత్యలకు సంబంధించి వచ్చిన వార్తలు చాలా ఆవేదన కలిగించేలా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8BTKcOQ
https://ift.tt/2Gyez0d

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour