ఉక్రెయిన్ లో సాధారణ పౌరుల హత్యలను భారత్ ఖండించింది. ఈ హత్యల పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పైన స్వతంత్ర విచారణ అవసరమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ డిమాండ్ చేసింది. బూచా హత్యలపైన భారత శాశ్వత రాయబారి టి ఎస్ తిరుమూర్తి మాట్లాడారు.హత్యలకు సంబంధించి వచ్చిన వార్తలు చాలా ఆవేదన కలిగించేలా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8BTKcOQ
https://ift.tt/2Gyez0d
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment