Tuesday, 5 April 2022

ఏపీ మంత్రుల రాజీనామాలు..!! నేడే గవర్నర్ తో సీఎం జగన్ భేటీ : కేబినెట్ ప్రక్షాళనలో మార్పు..!!

ఏపీ కేబినెట్ మొత్తాన్ని ఒకే సారి తప్పించేందుకు రంగం సిద్దమైంది. అందరి మంత్రులు రాజీనామా చేయనున్నారు. కొత్త మంత్రివర్గ విస్తరణ వేళ..అందరితో రాజీనామా చేయించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాలతో వేగంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ.. పాలనా పరంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6SRJuta
https://ift.tt/2Gyez0d

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour