Tuesday, 5 April 2022

ప్రధాని మోడీతో గంటకుపైగా సీఎం జగన్ భేటీ, కీలకాంశాలపై చర్చ, కేంద్రమంత్రులతోనూ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిప్రధాని నరేంద్ర మోడీతో గంటకుపైగా సమావేశం అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లిన జగన్‌.. సాయంత్రం చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించారు. వివిధ అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/TAocUgJ
https://ift.tt/2Gyez0d

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour