Wednesday, 20 April 2022

అరెస్టు చేసాక అచ్చెన్న హీరో : రఘురామ వర్గాన్ని శత్రవులుగా -రేషన్ కార్డు తీసేస్తారు : చంద్రబాబు..!!

ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన అయిదేళ్ల శ్రమను నాశనం చేసారంటూ వ్యాఖ్యానించారు. పోలవరంలో అవినీతి అంటూ కమిటీలు వేసారని.. ఎలుకను కూడా పట్టుకోలేదంటూ ఎద్దేవా చేసారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని...అన్నదాతలను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వానికే ఊరి వేద్దామని పిలుపునిచ్చారు. రైతులకు తాను అండగా ఉంటాననీ, ముందున్నవన్నీ మంచి రోజులేననీ భరోసా ఇచ్చారు.కేసులకు భయపడకుండా పోరాడాలని.. తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VQHuI0y
https://ift.tt/KYGLC5f

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour