Wednesday, 20 April 2022

ఎన్ఎస్‌యూఐ సమావేశం రసాభాస: బల్లలు, కుర్చీలు విసిరేసుకున్న కార్యకర్తలు, మహిళా నేత ఆవేదన

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రషాభాసగా మారింది. హైదరాబాద్ గాంధీ‌భవన్‌ ఆవరణలోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రెండు వర్గాలు విడిపోయి బల్లలు, కుర్చీలు విసిరేసుకున్నారు. మూడేళ్లుగా ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కొంతమంది నాయకులు నిలదీశారు. దీంతో పలువురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XKAcaPn
https://ift.tt/jYGKOCP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour