Tuesday, 19 April 2022

వైసీపీలో నెంబర్ టు ఎవరు : సాయిరెడ్డి- సజ్జలలో ఎవరిది ఏ స్థానం : జగన్ మార్క్ డెసిషన్స్..!!

సీఎం జగన్ పార్టీ అధినేతగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో ఆయన కొత్తగా అప్పగిస్తున్న బాధ్యతలు..ఎంపిక చేస్తున్న విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. 2024 ఎన్నికల్లో తన సైన్యాన్ని సిద్దం చేసుకుంటున్న జగన్ ప్రభుత్వంలో మంత్రులు - ఇన్ ఛార్జ్ మంత్రుల ప్రక్రియ పూర్తి చేసారు. ఇక, పార్టీలోనూ కీలక బాధ్యతలను నేతలకు అప్పగిస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EcGZXaI
https://ift.tt/jYGKOCP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour