Wednesday, 20 April 2022

దేశ రాజధానిలో దారుణం: ఇంటి ఎదుటే బీజేపీ నేత జీతూ చౌదరిని కాల్చి చంపిన దుండగులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు జీతు చౌదరిని దుండగులు కాల్చి చంపారు. ఆయన ఇంటి బయట బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. కాల్పులకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. నివేదికల ప్రకారం..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MYDxnwA
https://ift.tt/KYGLC5f

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour