Sunday, 17 April 2022

టీడీపీ -జనసేన లౌకిక పార్టీలు కాదా : కేంద్రానికి ఏపీ ప్రభుత్వ తలొగ్గుతోంది - బీవీ రాఘవులు..!!

సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ప్రజలను విడదీయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. ఆ ఎన్నికల్లో భాజపా చిత్తుగా ఓడిపోయిందని వివరించారు. అంతకు ముందు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మొక్కుబడిగా గెలిచిందన్నారు. దేశంలో మత కల్లోలాలను సృష్టించాలని చూస్తుందంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7Su4wPI
https://ift.tt/IjeS2mZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour