సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ప్రజలను విడదీయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. ఆ ఎన్నికల్లో భాజపా చిత్తుగా ఓడిపోయిందని వివరించారు. అంతకు ముందు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మొక్కుబడిగా గెలిచిందన్నారు. దేశంలో మత కల్లోలాలను సృష్టించాలని చూస్తుందంటూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7Su4wPI
https://ift.tt/IjeS2mZ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment