Sunday, 17 April 2022

నెల్లూరు వైసీపీ నేతలకు హైకమాండ్ వార్నింగ్ - నేడే పోటా పోటీ సభలు : ఏం జరుగుతోంది..!!

నెల్లూరు వైసీపీ నేతల కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. తాజా వర్సెస్ మాజీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పార్టీ శ్రేణులకు ఇరకాటంగా మారింది. దీని పైన వైసీపీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. దీంతో పార్టీ ముఖ్యనేత నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో మాట్లాడారు. ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహించుకున్నా..ఎక్కడా హద్దు దాటవద్దంటూ హెచ్చరించినట్లు విశ్వసనీయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/X2YqAkM
https://ift.tt/IjeS2mZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour