Sunday, 17 April 2022

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై - ప్రధానితో భేటీ : రాజకీయ ఉత్కంఠ..!!

తెలంగాణ గవర్నర్ తమిళి సై మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చకు కారణమైంది. ఆ సమయంలో గవర్నర్ తన పర్యటనలో భాగంగా ముందుగా ప్రధాని మోదీతో..ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ భేటీ అయ్యారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LJnHKR1
https://ift.tt/loTLRf5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour