Thursday, 28 April 2022

రాహుల్ ప్రియాంక నాయకత్వం గురించి డిస్కష్ చేయలే, మీడియా హైప్ చేయడం బాగోలేదు: పీకే

వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరానని.. వ్యుహాకర్తగా మాత్రమే కొనసాగుతానని స్పస్టంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాహుల్, ప్రియాంకల గురించి ఆయన కామెంట్ చేశారు. గురువారం ఆయన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నాయకత్వ సూత్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/yP3wIur
https://ift.tt/5f4i1KD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour