Thursday, 28 April 2022

ఏపీలో పన్నులబాదుడుపై సామాన్యుడి ఆవేదన-ఏమన్నాడో తెలుసా ? ట్వీట్ చేసిన చంద్రబాబు

ఏపీలో ఈ ఏడాది వరుస పన్నుల పెంపుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఏడాదిలోకి వెళ్లేందుకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ప్రభుత్వం పన్నుల పెంపుపై తొందరపడుతోంది. దీంతో ప్రభుత్వం పెంచుతున్న పన్నులపై సామాన్యుల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో విజయవాడ వాసి ఒకరు పన్నుల పెంపుపై సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్ పెట్టారు. దీన్ని విపక్ష నేత చంద్రబాబు ట్వీట్ లో షేర్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YCkfrlu
https://ift.tt/5f4i1KD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour