Thursday, 28 April 2022

ఆత్మకూరు ప్రచారంలోకి మేకపాటి - సీఎం జగన్ తో భేటీ : ఎవరు పోటీకి దిగినా..!!

మేకపాటి కుటుంబం మరోసారి ప్రజల్లోకి వచ్చింది. మంత్రిగా ఉన్న సమయంలోనే గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో విషాదంలో మునిగిన ఆ కుటుంబం ..తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గౌతమ్ మరణం తరువాత సీఎం జగన్ మూడు సార్లు నెల్లూరు వెళ్లి..ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక, ఇప్పుడు గౌతమ్ ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ క్షణమైనా ఉప ఎన్నిక షెడ్యూల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/E3uUhjK
https://ift.tt/ljwhCd5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour