రష్యా సైనికుల అరాచకాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మనిషిలో ఉండకూడని లక్షణాలన్నీ వారిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులపై మానవత్వం లేకుండా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఆత్యాచారలకు పాల్పడ్దారని , చిన్నారులను కూడా వదలకుండా క్రూరత్వంగా వ్యవహరించారని మండిపడ్డారు. నగరాలను శవాల దిబ్బలుగా మార్చారని ఫైర్ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Z6jr2Ah
https://ift.tt/2Gyez0d
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment