Wednesday, 27 April 2022

Loudspeakers: మసీదులు, ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్లు తొలగింపు, ఎక్కువ సౌండ్, సీఎం ఆర్డర్ తో!

లక్నో/వారణాసి: ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఊహించని షాక్ ఇచ్చింది. మసీదుల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు తొలగించాలని ఇప్పటికే మతపెద్దలకు నోటీసులు ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు రంగంలోకి దిగి లౌడ్ స్పీకర్లు తొలగించే పనిలో నిమగ్నం అయ్యింది. స్థానికులకు ఇబ్బంది కలిగించే విదంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/nI2FTb3
https://ift.tt/5f4i1KD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour