రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆ రెండు దేశాల్లో శాంతి కోసం ప్రపంచం పాటుపడుతుంది. అయితే ఇండియా చైనా కూడా చర్చలే మార్గం అని భావిస్తున్నాయని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాల గురించి ఇటీవల భారతదేశానికి వచ్చిన సమయంలో వాంగ్ యూతో కలిసి మాట్లాడామని గుర్తుచేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ciulUVW
https://ift.tt/2YxDHWN
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment