Wednesday, 13 April 2022

చర్చల ద్వారా పరిష్కారం: రష్యా-ఉక్రెయిన్‌పై ఇండియా, చైనా వైఖరి ఇదే: జై శంకర్

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆ రెండు దేశాల్లో శాంతి కోసం ప్రపంచం పాటుపడుతుంది. అయితే ఇండియా చైనా కూడా చర్చలే మార్గం అని భావిస్తున్నాయని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాల గురించి ఇటీవల భారతదేశానికి వచ్చిన సమయంలో వాంగ్ యూతో కలిసి మాట్లాడామని గుర్తుచేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ciulUVW
https://ift.tt/2YxDHWN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour